ఒంగోలు సభలో జనాలు లేక వెలవెల బోయిందంటున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు.. జగన్ గ్రాఫ్ బాగుందని అన్నారు... సభలు పెడితే జనాలు రావడం లేదని అంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తిట్టకుంటే ఎం చేస్తాయి... దానికి కేసులు పెడతారా అని రఘు రామ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాలో జగన్ సీఎం చంద్రబాబు నాయుడును బంగాళాఖాతంలో కలపాలని అన్నారని.. కనీసం జగన్ 41 a కింద నోటీసులు కూడా ఇవ్వలేదు నాటి ప్రభుత్వం అని రఘు రామ గుర్తు చేశారు. తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదంటున్న రఘురామ.. ప్రభుత్వం సంయమనం పాటించాలని సూచించారు.
ఒంగోలు సభలో జనాలు లేక వెలవెల బోయిందంటున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు.. జగన్ గ్రాఫ్ బాగుందని అన్నారు... సభలు పెడితే జనాలు రావడం లేదని అంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తిట్టకుంటే ఎం చేస్తాయి... దానికి కేసులు పెడతారా అని రఘు రామ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాలో జగన్ సీఎం చంద్రబాబు నాయుడును బంగాళాఖాతంలో కలపాలని అన్నారని.. కనీసం జగన్ 41 a కింద నోటీసులు కూడా ఇవ్వలేదు నాటి ప్రభుత్వం అని రఘు రామ గుర్తు చేశారు. తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదంటున్న రఘురామ.. ప్రభుత్వం సంయమనం పాటించాలని సూచించారు.