పల్నాడు ప్రాంతంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నందున ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మనోహర్ అన్నారు. బస్సుల్లో వెళ్లొద్దని ఆంక్షలు పెడుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జనసేన నుంచి రూ. లక్ష తీసుకొంటే ప్రభుత్వం ఇచ్చే 7లక్షలు పోతాయని అధికారులు మభ్యపెడుతున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించామని అందులోని వాటాలు తీసుకున్న చరిత్ర వైసీపీ నేతలదని... అలాంటి వారిని నమ్మొద్దని నాదెండ్ల మనోహర్ సూచించారు.
పల్నాడు ప్రాంతంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నందున ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మనోహర్ అన్నారు. బస్సుల్లో వెళ్లొద్దని ఆంక్షలు పెడుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జనసేన నుంచి రూ. లక్ష తీసుకొంటే ప్రభుత్వం ఇచ్చే 7లక్షలు పోతాయని అధికారులు మభ్యపెడుతున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించామని అందులోని వాటాలు తీసుకున్న చరిత్ర వైసీపీ నేతలదని... అలాంటి వారిని నమ్మొద్దని నాదెండ్ల మనోహర్ సూచించారు.