కుటుంబ సభ్యుల్లో మహిళకు మాత్రమే కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ మహిళను హోమ్ ఐ సోలేషన్ లో ఉంచారు. కరోనా నిర్ధారణ అయిన మహిళ ఇప్పటికే మూడు డోసుల ఫైజర్ వాక్సిన్ తీసుకున్నట్లు విజయనగరం డీఏంహెచ్ఓ రమణకుమారి వెల్లడించారు. మహిళకు సోకిన వేరియంట్ నిర్ధారణ కోసం ఆమె స్వాబ్ నమూనాలు విజయవాడకు పంపినట్లు డీఎంహెచ్ఓ వెల్లడించారు.
కుటుంబ సభ్యుల్లో మహిళకు మాత్రమే కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ మహిళను హోమ్ ఐ సోలేషన్ లో ఉంచారు. కరోనా నిర్ధారణ అయిన మహిళ ఇప్పటికే మూడు డోసుల ఫైజర్ వాక్సిన్ తీసుకున్నట్లు విజయనగరం డీఏంహెచ్ఓ రమణకుమారి వెల్లడించారు. మహిళకు సోకిన వేరియంట్ నిర్ధారణ కోసం ఆమె స్వాబ్ నమూనాలు విజయవాడకు పంపినట్లు డీఎంహెచ్ఓ వెల్లడించారు.