నిన్న అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు కావడంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ తీర్మానం పై తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఇదే విషయంపై ప్రతిపక్ష నాయకులను కలిసేందుకు కమిటీ నాయకులు అసెంబ్లీకి వచ్చారు. తమ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. ఇప్పుడు ఆమోదం పొందే వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
నిన్న అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు కావడంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ తీర్మానం పై తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఇదే విషయంపై ప్రతిపక్ష నాయకులను కలిసేందుకు కమిటీ నాయకులు అసెంబ్లీకి వచ్చారు. తమ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. ఇప్పుడు ఆమోదం పొందే వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.