తెల్ల గలిజేరు వేరు, నీరు, పాలు సమానంగా కలిపి పాలు మిగిలే దాకా బాగా మరగనివ్వాలి. చల్లారిన తరువాత వడగట్టి తాగడం వల్ల సర్వ జ్వరాలు హరిస్తాయి.