మానవత్వం ఈ మధ్య ఏమౌతుంది అనే విషయం ఆలోచిస్తే ఒక్కోసారి చచిపోవలనిపిస్తుంది... అలా ఇప్పుడు సమాజంలో తల దించుకునే లా అందరూ చేస్తున్నారు..వావి వరుసలు కూడా పూర్తిగా మర్చిపోయి కామంతో కొట్టుకుంటున్నారు.. ప్రపంచాన్ని పూర్తిగా చచిపోయెలా చేస్తున్నారు ..అందుకే సమాజం సిగ్గుతో చచ్చిపోతుంది.. అలాంటి ఈ సమాజం చేసే తప్పులకు బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు.. అందుకే ఇప్పుడు మనుషుల్లా ఎవరు ప్రవర్తించలేదు...

 

 

 

వివరాల్లోకి వెళితే... ఓ అత్త తన సొంత కూతురి మొగుడితోనూ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ కూతురికి అడ్డంగా దొరికి పొయింది.. దారుణ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో వెలుగుచూసింది. నాందేడ్‌కు చెందిన సావిత్రి అనే మహిళకు కూతురు అనితతో కలిసి జీవించేంది. కొంతకాలం క్రితం ఆమె నవీన్‌కుమార్ అనే యువకుడికిచ్చి పెళ్లి చేసింది. హాయిగా సాగిపోతున్న వారి కాపురం చూసి సావిత్రి మురిసిపోయింది. అనిత కూడా తనకు మంచి భర్త దొరికాడంటూ సంబరపడి పోయింది. 

 

 

 

 

ఈ క్రమంలోనే సావిత్రి అప్పుడప్పుడూ కూతురి ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలోనే అత్తా అల్లుడి మధ్య చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నానన్న ఆలోచన కూడా లేకుండా ఆమె అల్లుడితో పడక సుఖం పంచుకోసాగింది. అల్లుడు కూడా అన్నీ మరచి తల్లి లాంటి ఆమెతో బంధాన్ని ఏర్పరుచుకుని సుఖాన్ని అనుభవించేవారు.. తరచూ కూతురి ఇంటికి వస్తున్న వచ్చింది..ఈ క్రమంలో తల్లి మీద అనుమానం కలిగింది.. 

 

 

 

ఓ రోజు వారిద్దరి బండారం బయటపడింది.. దీంతో అమ్మకు బుద్ది చెప్పింది.. అయితే ఆమె ఇంట్లోనే దుకాణం పెట్టారు .. స్థానికుల సమాచారం తో నిఘా పెట్టిన ఆమె వారు రాసలీలలు చేసే తప్పుడు పట్టుకొని దేహ సుద్దీ చేయించి పోలీసులకు సమాచారం అందించారు.. అయితే తన భర్తతో నే పడక సుఖాన్ని పొందిన భార్య ఈ విషయం పై తట్టుకోలేక కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మ హత్య యత్నం చేసింది అయితే పోలీసులు అడ్డుకొని ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: