అమరావతి :   ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని.. సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్ మెంట్  ఎక్కువగానే ఉంటుందన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బండిశ్రీనివాసరావు.  పీఆర్సీ అంటే వేతనాలు పెరిగాలి తగ్గకూడదని తెలియదా..? అధికారులు చదువుకున్నారో... గాడిదలు కాశారో అర్ధంకావడం లేదన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు.  బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయని ప్రభుత్వం అంటోందని.. మాకిచ్చే డబ్బులు కూడా మా పిల్లల తిండికే సరిపోతున్నాయని చెప్పారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు,. మా పిల్లలను చదివించుకోవాల్సిన అవసరం మాకు లేదా..? ప్రభుత్వ ఉద్యో గులకు జీతాలివ్వడం ప్రభుత్వ బాధ్యత అన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు.  

ఇప్పటికే చాలా ఒపిక పట్టాం ఇంకా ఆగితే మాకు బడితె పూజ చేసేలా పరిస్థితి ఉందని.. ఇన్నేళ్ల నా సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు..? అని ప్రశ్నించారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాస రావు. ఉద్యోగుల అలవెన్సులు తగ్గించి జీతాల్లో కోత పెట్టారని వెల్లడించారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు.  ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులు దిద్దుకోవాలి.. ఇంత వరకు ఒక్కసారే మేం ఆర్థికశాఖ మంత్రి బుగ్గన మొహం చూశామని చెప్పారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాస రావు. మా కడుపు మంటను ఇప్పటికైనా మంత్రి అర్థం చేసుకోవాలి... జరుగుతోన్న యుద్దంలో ఉద్యోగులంతా ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పారు పీఆర్సీ సాధన సమితి నేత బండిశ్రీనివాసరావు, సమస్యలు పరిష్కరించే బుద్ది ప్రభుత్వానికి ప్రసాదించాలని అంబేద్కరును కోరామన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బండిశ్రీనివాసరావు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కచ్చితంగా దిగి రావలసిన అవసరం కచ్చితంగా ఉందని పేర్కొన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బండిశ్రీనివాసరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: