ల్యాండ్ టైటిలింగ్ యాక్ట వళ్ళ ప్రజలు భూములు పోతాయి అంటూ గత కొద్దిరోజులుగా టిడిపి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే బిజెపి నేతలు ఈ చట్టం తేవడం మా గొప్పతనం అంటూ అందుకు వచ్చే క్రెడిట్ అంతా తమకే దక్కాలని స్థాయిలో మాట్లాడుతూ ఉంటే బిజెపితో జత కట్టినటువంటి టిడిపి నేతలు మాత్రం ఈ చట్టాన్ని విమర్శిస్తూ ఉన్నారు.. దీంతో ఈ విషయం పైన ప్రజలకు చాలా మందికి క్లారిటీ ఉన్నప్పటికీ మరి కొంతమందికి చంద్రబాబు మాటలు నమ్మే ప్రమాదం కూడా ఉన్నది..
ఇలాంటి సమయంలో వైసీపీ పార్టీకి బిగ్ రిలీఫ్ ఇస్తూ బిజెపి సీనియర్ నేత కోకి తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.ఈ ప్రకటనను ఇచ్చింది టిడిపి తరఫున లేక కూటమి తరుపున కూటమిలో ఏపీ బీజేపీ భాగస్వామ్యం ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ అంతా కూడా జాతీయ పార్టీ బిజెపిని అంటూ ట్విట్టర్లో తెలిపారు.. మరి ఇటువంటి ప్రకటనలను ఏపీ బీజేపీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది అంటూ కూడా తన ట్విట్టర్లో తెలియజేశారు ఐ వై ఆర్ కృష్ణారావు.. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కర్త కర్మ తమ పార్టీని అంటూ వెల్లడించారు.. ఈ విషయం పైన బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురం దేశాలని పరోక్షంగా కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.