డాల్బీ విజన్ సపోర్ట్ను కూడా ఇందులో షియోమీ అందించనుంది. దీంతోపాటు ఇందులో హెచ్డీఆర్10+ ఫీచర్ కూడా ఉండనుంది..ఈ టీవీని మార్చి 17 న మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. గత నెలలో ఫిబ్రవరిలో లాంచ్ అయిన రెడ్ మీ మ్యాక్స్ టీవీనే రెడ్ మీ టీవీ ఎక్స్ఎల్గా లాంచ్ చేయనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమైతే మాత్రం 4కే రిజల్యూషన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ టీవీ ధర మనదేశ కరెన్సీలో సుమారు రూ.91,400 నిర్ణయించారు.