పంజాబ్ చంఢీగడ్లో మాదక ద్రవ్యాల రవాణా-జాతీయ భద్రతపై జాతీయ సదస్సును అమిత్ షా ప్రారంభించారు. ఆ తర్వాత దిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో..... నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న సుమారు 30 వేల కిలోలకుపైగా డ్రగ్స్ ను అధికారులు అమిత్ షా సమక్షంలో ధ్వంసం చేశారు. వీటి విలువ 3 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
పంజాబ్ చంఢీగడ్లో మాదక ద్రవ్యాల రవాణా-జాతీయ భద్రతపై జాతీయ సదస్సును అమిత్ షా ప్రారంభించారు. ఆ తర్వాత దిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో..... నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న సుమారు 30 వేల కిలోలకుపైగా డ్రగ్స్ ను అధికారులు అమిత్ షా సమక్షంలో ధ్వంసం చేశారు. వీటి విలువ 3 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.