ఆ సంస్థ రాష్ట్ర కన్వీనర్ వాసు విశాఖలో తెలిపారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ హత్యోఉదంతం అత్యంత అమానవీయమైన ఘటన అని జన జాగరణ సమితి చెబుతోంది. నిర్భయ ఘటన తర్వాత ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జన జాగరణ సమితి చెబుతోంది. తనను పెళ్ళిచేసుకోమని అడిగిన పాపానికి శ్రద్దా వాకర్ ను క్రూరాతి క్రూరంగా 35 ముక్కలుగా నరికేసిన మానవ మృగం.. అఫ్తాబ్ ను తక్షణమే ఎన్ కౌంటర్ చేయాలని జన జాగరణ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటన పై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించాలని జన జాగరణ సమితి కోరింది.
ఆ సంస్థ రాష్ట్ర కన్వీనర్ వాసు విశాఖలో తెలిపారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ హత్యోఉదంతం అత్యంత అమానవీయమైన ఘటన అని జన జాగరణ సమితి చెబుతోంది. నిర్భయ ఘటన తర్వాత ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జన జాగరణ సమితి చెబుతోంది. తనను పెళ్ళిచేసుకోమని అడిగిన పాపానికి శ్రద్దా వాకర్ ను క్రూరాతి క్రూరంగా 35 ముక్కలుగా నరికేసిన మానవ మృగం.. అఫ్తాబ్ ను తక్షణమే ఎన్ కౌంటర్ చేయాలని జన జాగరణ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటన పై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించాలని జన జాగరణ సమితి కోరింది.