నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సభలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈనెల 27న ఉదయం ఇడుపుల పాయలో వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న సీఎం జగన్.. బస్సుయాత్ర ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని తొలి బహిరంగసభలో పాల్గొంటారు. ప్రతి రోజూ ఉదయం 9.30 కు వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి ఉంటుంది. ఈ నెల 28 న నంద్యాల లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ ఉంటుంది. ఈ నెల 30 న ఎమ్మిగనూరు లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ ఉంటుంది.
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సభలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈనెల 27న ఉదయం ఇడుపుల పాయలో వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న సీఎం జగన్.. బస్సుయాత్ర ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని తొలి బహిరంగసభలో పాల్గొంటారు. ప్రతి రోజూ ఉదయం 9.30 కు వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి ఉంటుంది. ఈ నెల 28 న నంద్యాల లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ ఉంటుంది. ఈ నెల 30 న ఎమ్మిగనూరు లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ ఉంటుంది.