ఈరొజుల్లొ జనాలు వావి వరుసలు కూడా పూర్తిగా మార్చిపోయి బ్రతుకు తున్నారు. కామం తో కళ్ళు మూసుకొని,ఏదైనా అఘాయిత్యాలు చేస్తున్నారు. అమ్మాయిల పై సొంత వాళ్ళే తోడేళ్ళు లాగా పీక్కుతింటూన్నారు.. రోజు రోజుకు ఇటువంటి ఘటనలు జరగడం తో ప్రజలు భయం తో వణికి పోతున్నారు. ఇప్పుడు తాజాగా ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత తండ్రే అమ్మాయి పై అత్యాచారం చేస్తున్నాడు. బాధాకరం.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లో వెలుగు చూసింది.


వివరాల్లొకి వెళితే..  ఎపిలో విశాఖ లో వెలుగులో కి వచ్చింది. వైజాగ్ నగరంలో తన 15 ఏళ్ల కుమార్తెపై  అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణల పై 42 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. వృత్తి రీత్యా వ్యాపారి అయిన నిందితుడికి రెండు కిడ్నీలు పనిచేయక పోవడంతో రెండేళ్ల క్రితం అస్వస్థతకు గురయ్యాడ ని పోలీసులు తెలిపారు. అతని భార్య తన కిడ్నీ లో ఒకదాన్ని అతనికి దానం చేసింది. వీరిద్దరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. భార్య అనారోగ్యానికి గురైంది, అప్పటి నుండి ఆమె తల్లి ఇంట్లో చికిత్స పొందుతోంది. భార్య పుట్టింటికి వెళ్లడం తో ఆ దంపతుల కూతురు తన తండ్రి ఆలనా పాలన చూసుకునేది.


అప్పుడు తన కూతురు ఫ్రెండ్స్ , ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది.గత కొన్ని నెలలుగా అతడు తనపై అత్యాచారం చేస్తున్నా, బాలిక మౌనంగా ఉండిపోయింది. ఇటీవల తండ్రి వేధింపులు భరించలేక టీచర్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయురాలు నిందితుడిని పాఠశాల కు పిలిచింది. అక్కడ అతను తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పినా కూడా ఆమె వధల్లెదు.. పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి అదుపు లోకి తీసుకున్నారు.. బాలికను పరీక్ష ల కోసం ఆసుపత్రి కి తరలించారు... పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: