టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతుండగా అభిమానులు చిత్ర ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక సమంత మాయోసైటిస్ బారినపడ్డానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.ఇక చలించిపోయిన చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ట్స్ సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు.అయితే  ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. త్వరగా కోలుకుని పూర్వ స్థితికి చేరాలని ఆకాంక్షించారు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమంత అనారోగ్యాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారట.ఇక మాటలు కాదు చేతల వ్యక్తిగా పేరున్న పవన్ కళ్యాణ్ 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత  ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారట.అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత  కు చికిత్స అందించేందుకు విదేశాల నుండి ఎక్స్ పర్ట్స్ ని పిలిపిస్తున్నారట. ఇక మయోసైటిస్ కి సంబంధించిన స్పెషలిస్ట్స్, కండరాల నిపుణులను ఇండియాకు రప్పిస్తున్నారట.అయితే  దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయట.ఇకపోతే  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత  కు ఏమీ కాకూడని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారట.ఇక  కోట్లు ఖర్చుపెట్టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత  కు ఖరీదైన వైద్యం అందించేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్న వార్త…

 టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది. పవన్ ఔదార్యం, ఎదుటివారి గురించి ఆలోచించే తత్త్వానికి అందరూ ఫిదా అవుతున్నారు.అయితే  ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రత్యేకం అంటున్నారు.ఇక ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.  పవన్ కళ్యాణ్-టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్లో తెరకెక్కిన అత్తారింటికి దారేది అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది.ఇక దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.అయితే అత్తారింటికి దారేది మూవీలో సమంత-పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: