గత కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్ పై ఆయన మూడవ భార్య రమ్య ఆరోపణలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది .అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈమె. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. నరేష్ క్యారెక్టర్ గురించి దారుణమైన విషయాలను బయటపెట్టారు. ఇందులో భాగంగానే.. నరేష్ పెద్ద ఓమనైజర్ అని అతనికి అమ్మాయిల పిచ్చి చాలా ఉంది అని పలుమార్లు అలా చేస్తూ నాకు దొరికిపోయాడు అని.. చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇల్లీగల్ ఎఫైర్ లో దొరికినప్పుడు నరేష్ ఏకంగా నాకు కాళ్లు పట్టుకొని బతిమిలాడుతాడు అంటూ చెప్పుకొచ్చింది రమ్య.

ఇక తనకి సంబంధించిన అక్రమ సంబంధం గురించి బయటపడిన రెండు నెలలు చాలా బాగుంటాడు అని ...సారీ చెప్పి బ్రతిమలాడుతాడు అంటూ చెప్పకు వచ్చింది రమ్య. అయితే నరేష్ తల్లి నిర్మల చనిపోయిన తర్వాత ఈయన పిచ్చి వేషాలు ఇంకా ఎక్కువ అయ్యాయి అని..ఇష్టం వచ్చినట్టు చేసేవాడు అని ప్రశ్నించేవారు ఎవరు లేకపోవడంతో విచ్చలవిడిగా ఇలాంటి వ్యవహారాలు చేసేవాడు అంటూ చెప్పుకువచ్చింది రమ్య. ఇక విజయనిర్మల ఉన్నప్పుడు భయంతో బయటపడేవాడు కాదు అని... పవిత్ర మరియు నరేష్ ఇంత దగ్గర కావడానికి అదే ముఖ్య కారణం అంటూ చెప్పవచ్చింది రమ్య.

ఇందులో భాగంగానే నరేష్ ఇంత చెడ్డవాడి అయినప్పటికీ ఎందుకు ఇంకా ఆయనని కోరుకుంటున్నారు అని అడగగా.. ఎందుకంటే నేను ఆయన భార్యని కాబట్టి మరియు నా కొడుకు కోసం ఆయన్ని కోరుకుంటున్నాను అంటూ చెప్పవచ్చింది రమ్య. అంతే కాదు ఇటీవల నరేష్ ని ఉద్దేశిస్తూ అనేకమైన విమర్శలను చేసింది. నరేష్ నన్ను వదిలించుకోవడానికి చాలా ఎత్తు వడలు వేశాడు.. నాకు అక్రమ సంబంధాలను సైతం అంటగట్టాడు.. దేవుడు లాంటి కృష్ణ గారితో కూడా నాకు అక్రమ సంబంధం ఉంది అంటూ పిచ్చిపిచ్చిగా వాగాడు అంటూ చెప్పుకొచ్చింది రమ్య..!!

మరింత సమాచారం తెలుసుకోండి: