ఉయ్యాల జంపాల సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించి న హీరో రాజ్ తరుణ్.. ఆ సినిమా అవ్వడం తో పలు సినిమాల లో నటించాడు.. కుమారి 21ఎఫ్ సినిమా తప్ప మరే సినిమా కూడా అతగా డి కి హీట్ నీ అందించలేకుందా పోయాయి.. ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ఇద్దరి లోకం ఒక్కటే..
ఇక ఈ సినిమా విషయాని కొస్తే..ఈ సినిమా కు తెలుగు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రా న్ని నిర్మించారు..కానీ రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పలేదు అన్నట్లు .. రాజ్ తరుణ్ ఫ్లాప్ ఖాతా మళ్లీ కొనసాగింది.. కొత్త ప్రేమ కథ తో వచ్చినా ఈ సినిమా క్రిస్మస్ పండు గా కానుక గా ఇవాళ రిలీజ్ అయింది.. ముందు గా జనాలా నుంచి వచ్చిన స్పందన సినిమా విడుదలయ్యా క కనుమరుగైంది..
డిజాస్టర్ తో 2019 కు శుభంకార్డు వేసిన రాజ్తరుణ్...
అసలే ఈ యేడాది ఇండస్ట్రీ లో సక్సెస్ రేట్లు లేవు. ఈ యేడాది చివర్లో వచ్చిన బాలయ్య రూలర్, తో సహా అన్ని అంచనాల ఉన్న సినిమాలు ప్లాప్ ఈ యేడాది చివర్లో కాస్త ఆశల తో రాజు బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా ఘోరమైన ప్లాప్ అయ్యింది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ హీరో కు మొత్తాని కి కోలుకోలేని దెబ్బాపడింది.. సినిమా టాక్ ఎలా ఉంది అనే విషయం కూడా ఎక్కడా వినపడలేదు.. సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోవడం తో ఘోర పరాజయం తో సతికిల పడింది.. ఇంకా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొదటి రోజు నే ఫెకప్ చెప్తుందని అర్థమవుతుంది.. కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉండబోతుందో చుడాలి..