ఆ మద్య తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి తర్వాత చెన్నై వెళ్లిపోయింది.  ఇండస్ట్రీలో హీరోయిన్లు, నటి కావాలనే కోరిక ఉంటే ఎంతో మంది పెద్దల కోరికలు తీర్చాలని.. పడక సుఖం ఇస్తే కానీ తెరపై ఛాన్సులు రావని కామెంట్స్ చేసింది. శ్రీరెడ్డి చేసి వ్యాఖ్యల్లో నిజం ఉందని... ఇండస్ట్రీకి వస్తే నిజంగానే పడక సుఖం ఇవ్వాల్సిందే అంటే ఆమెకు మద్దతుగొ మరికొంత మంది జూనియర్ ఆర్టిస్ట్ లు మద్దతు పలికారు.  తనకు మా అసోసియేషన్ వారు కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో శ్రీరెడ్డి పేరు నేషనల్ లెవెల్లో పెరిగిపోయింది. 

 

కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో శ్రీరెడ్డికి తెగ పాపులర్ అయ్యింది. కానీ ఆమె నోటి దూల ఆమెను ఒక్కసారిగా అతఃపాతాలానికి తొక్కేసింది.  ప్రతి ఒక్కరినీ వల్గర్ కామెంట్స్ చేయడంతో ఆమెకు ఉన్న మద్దతు కాస్త పోయింది. ఆ సమయంలో శ్రీరెడ్డి చెన్నై చెక్కేసింది.  అక్కడ నుంచి సోషల్ మీడియా సెలబ్రెటీలపై ఫైర్ అవుతూ వచ్చింది. ఇటీవల కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్, నటి కరాటే కళ్యాని పై వల్గర్ కామెంట్ చేసిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.   కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉంటున్న శ్రీరెడ్డి  తాజాగా మరో సంచలనానికి తెరలేపింది.

 

తాజాగా ఈమె శ్రీమంతులు వ్యభిచారం చేసినా.. అమాయకులను వాడుకున్నా కూడా దాని డేటింగ్ అంటారు అంటూ సోషల్ మీడియాలో  పోస్ట్ పెట్టింది. డబ్బున్నోళ్ళు  ఏం చేసినా  అది తప్పుగా ఎవరు భావించరు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.  ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతున్నారు.  ఈ నేపథ్యంలో డబ్బున్న వారు రిచ్ గా బతకండి కరోనా ఎయిడ్స్ వంటి వ్యాధులను కొని తెచ్చుకోండి అంటూ ఎద్దేవ చేసింది.  కరోనా గురించి  మాస్క్ లు ధరించండి.. హెల్మెట్స్ పెట్టుకోండి.. కండోమ్స్ వాడండి కాని దేవుడి ముందు మాత్రం న్యూడ్ గా ఉండండి అంటూ మరో పోస్ట్ లో పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: