నందమూరి
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా మాస్
మసాలా చిత్రంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అఖండ లాంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత నందమూరి
బాలకృష్ణ సినిమా చేస్తున్న కాబట్టి ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి.
కన్నడ నటుడు దునియా
విజయ్ ఈ చిత్రంలో మెలన్ గా నటించడం పట్ల ఈ చిత్రంపై అక్కడ కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు మరి ఈ చిత్రంతో నందమూరి
బాలకృష్ణ విజయపురం కొనసాగిస్తాడా అనేది చూడాలి ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది ఈ చిత్రం తర్వాత
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్నాడు నందమూరి
బాలకృష్ణ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న
అనిల్ రావిపూడి బాలకృష్ణ తో కలిసి ఏ విధమైన
సినిమా చేస్తాడో చూడాలి.
ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ ఫొటోస్ బిజీగా ఉన్న
అనిల్ రావిపూడి బాలకృష్ణ సరస న నటించబోయే
హీరోయిన్ ను ఎపిక చేయడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు.
టాలీవుడ్ హీరోయిన్లను పరిశీలించిన తర్వాత
అనిల్ రావిపూడి బాలీవుడ్ హీరోయిన్ అయితే నే బాగుంటుంది అని భావించి
బాలకృష్ణ సరసన
సోనాక్షి సిన్హాను ఎంపిక చేయడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు అని కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలో తెలుగులో ఆమె తొలి సారి నటిస్తున్న
సినిమా కావడంతో
బాలీవుడ్ లో కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయని చెప్పాలి. మరి వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ తొలి
సినిమా ఎలాంటి విజ యాన్ని అందుకొని వారికి మంచి పేరును తీసుకువస్తుందో చూడాలి.