రిలీజ్ అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 11 మీడియం రేంజ్ సినిమాలు ఇవే.

హనుమాన్ : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.04 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో మొదటి స్థానంలో నిలిచింది.

గీత గోవిందం : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.66 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో 2 వ స్థానంలో నిలిచింది.

ఎంసీఏ : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.52 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో 3 వ స్థానంలో నిలిచింది.

ఉప్పెన : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.12 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో 4 వ స్థానంలో నిలిచింది.

బేబీ : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.94 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో 5 స్థానంలో నిలిచింది.

సిద్దు జొన్న పెద్ద హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.80 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

జాతి రత్నాలు : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.74 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో 6 వ స్థానంలో నిలిచింది.

స్కంద : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో 7 వ స్థానంలో నిలిచింది.

బింబిసార : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.52 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో 8 వ స్థానంలో నిలిచింది.

ఐఐఎస్మర్ట్ శంకర్ : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.47 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో 9 వ స్థానంలో నిలిచింది.

విరూపాక్ష : ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మీడియం రేంజ్ మూవీలలో 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: