నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలకు ముందే బిజెపి పార్టీకి టిఆర్ఎస్ పార్టీ కి మధ్య వార్ మొదలైంది. స్థానిక ఎంపీ అరవింద్ పర్యటనను ఆర్మూర్ నియోజకవర్గంలో అడ్డుకున్నారు. ఓ వైపు పసుపు రైతులు టిఆర్ఎస్ శ్రేణులు మరోవైపు కమలం శ్రేణులు ఎవరికివారే ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు పార్టీ శ్రేణులపై రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలకు ముందే బిజెపి పార్టీకి టిఆర్ఎస్ పార్టీ కి మధ్య వార్ మొదలైంది. స్థానిక ఎంపీ అరవింద్ పర్యటనను ఆర్మూర్ నియోజకవర్గంలో అడ్డుకున్నారు. ఓ వైపు పసుపు రైతులు టిఆర్ఎస్ శ్రేణులు మరోవైపు కమలం శ్రేణులు ఎవరికివారే ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు పార్టీ శ్రేణులపై రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.