
ఆపరేషన్ సింధూరతో దేశం మొత్తం గర్వపడాలి .. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల రిజిస్టర్ చేసిన ట్రక్కులను ఉచితంగా సైన్యా నికి అందించేందుకు సిద్ధం చేసి ఉంచాం .. సరిహద్దు ప్రాంతంలో మన సైన్యం ప్రదర్శించే ధైర్య సాహసాల వల్లే ప్రజల సురక్షితంగా ఉంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలోను సుమారుగా 1000 ట్రక్కులను మోవులోని ఆర్మీ కంటోన్మెంట్ కు అప్పగించమని ఈ సందర్భంగా ముకాఠి తెలిపారు. ఏదేమైనా ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకే రాష్ట్రం నుంచి ఏకంగా 7.5 లక్షల ట్రక్కులు సైన్యానికి అందడం అంటే గ్రేట్ అని చెప్పాలి. ఈ స్ఫూర్తి తో ప్రతి ఒక్కరు సైన్యానికి తమ వంతుగా సాయం చేయాలి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు