దీనిపై స్పందించిన రాజ్నాథ్.. భారత్ నుంచి ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణ జరగలేదని స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో కాంగ్రెస్ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదన్నారు.జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్ నేత ఫవాద్ పార్లమెంటు సాక్షిగా అంగీకరించారు. పైగా పిరికిపందలా దాడి చేయడాన్ని తమ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో సాధించిన ఈ విజయంలో మనమంతా భాగస్వాములేనని అన్నారు
దీనిపై స్పందించిన రాజ్నాథ్.. భారత్ నుంచి ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణ జరగలేదని స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో కాంగ్రెస్ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదన్నారు.జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్ నేత ఫవాద్ పార్లమెంటు సాక్షిగా అంగీకరించారు. పైగా పిరికిపందలా దాడి చేయడాన్ని తమ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో సాధించిన ఈ విజయంలో మనమంతా భాగస్వాములేనని అన్నారు