ముఖ్యంగా అంత్యక్రియల గురించి కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు. అదేవిధంగా సీఎం 4, 5, 6 తేదీలలో ప్రభుత్వం తరుపున సంతాపం దినాలుగా ప్రకటించారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 1 గంటలకు గాంధీ భవన్ నుంచి అంతిమ యాత్ర కొనసాగి కొంపల్లిలో ఉన్న రోశయ్య ఫాంహౌస్లో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంగా నిర్వహించనున్నారు. పలువురు నేతలు రోశయ్య మృతదేహాన్ని పరామర్శించి జోహార్లు రోశయ్య జోహార్లు అంటూ నినాదాలు చేసారు.
ముఖ్యంగా అంత్యక్రియల గురించి కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు. అదేవిధంగా సీఎం 4, 5, 6 తేదీలలో ప్రభుత్వం తరుపున సంతాపం దినాలుగా ప్రకటించారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 1 గంటలకు గాంధీ భవన్ నుంచి అంతిమ యాత్ర కొనసాగి కొంపల్లిలో ఉన్న రోశయ్య ఫాంహౌస్లో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంగా నిర్వహించనున్నారు. పలువురు నేతలు రోశయ్య మృతదేహాన్ని పరామర్శించి జోహార్లు రోశయ్య జోహార్లు అంటూ నినాదాలు చేసారు.