ఇటీవలే కాలం లో మానవ బంధాలకు కాస్తయినా విలువ ఇవ్వడం లేదు. ఈ క్రమం లోనే క్షణకాల సుఖం కోసం అన్నీ మరిచి పోయి దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పాలి. వెరసి రోజు రోజుకు వెలుగు లోకి వచ్చిన ఘటనల తో సభ్యసమాజాన్ని తలదించుకోవాల్సిన పరిస్థితి. పెళ్ళై పిల్లలు ఉన్న కూడా ఎవరు కట్టుకున్న బంధాలకు విలువ ఇవ్వడం లేదు. ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు ఇక క్షణకాల సుఖం కోసం మనుషుల ప్రాణాలు తీయడానికి వెనకాడటం లేదు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. ఆమె వయసు 30. పెళ్లి అయి పోయింది పిల్లలు కూడా ఉన్నారు.  ఇలాంటి సమయం లో ఎంతో బాధ్యత గా ఉండాల్సింది పోయి 19 ఏళ్ల కుర్రాడి మీద మనసు పారేసుకుంది. భర్త లేని సమయం లో ప్రియుడిని  ఇంటికి పిలిపించుకుని రాస లీలలు కొనసాగిస్తూ వచ్చింది.  రాత్రంతా ఎంజాయ్ చేశారు కానీ ఉదయం లేచేసరికి మాత్రం ఊహించని షాక్.  సదరు మహిళ దారుణ హత్య చేయబడింది. చంపింది ఎవరో కాదు ఏకం గా సుఖం ఇస్తాడు అనుకున్న ప్రియుడే కావడం. ఈ ఘటన చత్తీస్గఢ్ వెలుగులోకి వచ్చింది.


 వివాహిత 19 ఏళ్ల యువకుడు కూడా అక్రమ సంబందం నేపథ్యంలో రాత్రంతా తప్ప తాగారు. రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి తన దారిన తాను వెళ్లిపోయేందుకు యువకుడు  ప్రయత్నించగా సదరు మహిళా ఎందుకో అతన్ని అడ్డుకుంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహం పట్టలేకపోయిన యువకుడు వచ్చి ఆమెపై దాడి చేశాడు. చంపేసి ఇంట్లోనే పాతిపెట్టేందుకు ప్రయత్నించాడు. స్థానికులకు అప్పటికే అనుమానం రావడంతో మృతదేహాన్ని వదిలేసి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: