
కాగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ షోలో జడ్జిగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కొనసాగుతోంది. ఇకపోతే ప్రతి వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చి ఈ కార్యక్రమం.. ఇక వచ్చే వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమైంది అన్నది అర్ధమవుతుంది. ఇటీవలే వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదల కాగా.. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూసి అందరూ పగలబడి నవ్వు కుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే ఇప్పుడు వరకు జబర్దస్త్ కార్య క్రమంలో పలు సన్నివేశాలను పూర్తి చేసి అందరినీ నవ్వించడం చూసాము. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా ఇలాంటి స్పూఫ్ వీడియో చేసి నవ్వించారు మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు