భారత దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద నోట్ల రద్దుపై చర్చ కొనసాగుతుంది. మరోవైపు పాకిస్థాన్ తో యుద్ద వాతావరణం..ఉగ్రవాదం పై పోరు. ఈ సంవత్సరం జనవరి 1న పంజాబ్ పటాన్ కోట్ పై ఉగ్రవాదులు దాడి జరిపి ఏడుగురు సైనికులను పొట్టన బెట్టుకున్నారు. ఇలా పలు మార్లు సైనిక స్థావరాలపై