అయితే ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి దశ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించారు. ఇక ప్రస్తుతం అందరూ స్టార్ ఆటగాళ్లతో ఎంతో బలంగా జట్టు మారిపోయింది. దీంతో ఈసారి కోహ్లీ సేన టైటిల్ గెలవడం ఖాయం అని అనుకున్నారు. కానీ రెండవ దశ ఐపీఎల్ లో మాత్రం కోహ్లీసేన కు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న వారు రెండవ దశ ఐపీఎల్కు దూరం అవుతూ వస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే జిల్లాలోని పలువురు కీలక ఆటగాళ్లు వివిధ అంతర్జాతీయ మ్యాచుల కారణంగా ఐపీఎల్ రెండవ దశలో కోహ్లీ జట్టుకు దూరం కావడంతో వారి స్థానంలో కొత్త ఆటగాళ్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా అటు విరాట్ కోహ్లీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆర్ సి బి జట్టుకు మరో షాక్ తగిలింది అని అర్థమవుతుంది ఐపీఎల్ రెండో సీజన్కు ముందు ఇక జట్టులో కీలక ఆల్రౌండర్గా కొనసాగుతున్న వాషింగ్టన్ సుందర్ కూడా దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ కేసు వాషింగ్టన్ సుందర్ దూరం కాబోతున్నాడట. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వాషింగ్టన్ సుందర్ కి చేతి వేలికి గాయమైంది. ఆ గాయం నుంచి ఇంకా అనుకోలేదు. దీంతో ఇక వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆకాశదీప్ ని జట్టు యాజమాన్యం తీసుకున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి