ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా స్మార్ట్ మొబైల్ అనేది ఉండనే ఉంది. ఈ క్రమంలోనే చుట్టూ ఉన్న వారి కంటే మొబైల్ తోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉన్నారు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే.. మొబైల్ లేనిది జీవన మనుగడ కూడా లేదని చెప్పవచ్చు. మొబైల్ కు ప్రాణం పోసే చార్జింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక ప్రమాదాలకు గురవలసి ఉంటుంది. అయితే ఇలా చార్జింగ్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.


తక్కువ క్వాలిటీ గల వాల్ ప్లగ్గులను చార్జింగ్ పెట్టడానికి ఉపయోగించకూడదు. చార్జింగ్ కోసం నాణ్యతమైన వాలు ప్లగ్లను వాడడమే చాలా మంచిది .ఈ కామర్ సంస్థలలో ఎక్కడైనా సరే తక్కువ ధరలకు లభిస్తున్నాయని క్వాలిటీ లేని చార్జర్లు కొనుక్కోవడం వల్ల మొబైల్ ను  డ్యామేజ్ చేస్తాయి. అధిక నాణ్యత కలిగిన చార్జర్లను ఉపయోగించడం వల్ల ఓవర్ చార్జింగ్ అయినప్పుడు పవర్ తక్కువ వినియోగిస్తాయి. తక్కువ క్వాలిటీ కలిగిన చార్జర్లు వాడడం వల్ల మొబైల్ హీట్ ఎక్కుతాయి.


కొన్నిసార్లు ఇతర మొబైల్ ఛార్జింగ్ లు ఉపయోగించడం వల్ల పేలి ప్రమాదం కూడా ఉంటుందట. మనం మొబైల్ కి వెనకాల పౌచ్ మొబైల్ కింద పడ్డప్పుడు పగిలిపోకుండా ఉండడం కోసం రక్షణంగా పౌచులను ఉపయోగిస్తూ. ఇవి కూడా మన మొబైల్ మీద చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయట. చార్జింగ్ పెట్టినప్పుడు పౌచ్ ను అలాగే ఉంచితే మొబైల్ వేడెక్కి అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఉపయోగించడం చాలా ప్రమాదమట. అప్పుడు అధిక ప్రెజర్ మొబైల్ బ్యాటరీ పైన పడి స్క్రీన్ ప్రాసెస్ మీద పడుతుందట దీంతో మొబైల్స్ లో అవ్వడం వేడెక్కడం వంటివి వెంట వెంటనే జరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇవే కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని మొబైల్ ని ఉపయోగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: