ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్(ఎన్బీపీజీఆర్) ద్వారా ఇరాన్ నుంచి 2018 అక్టోబర్లో ఈ విత్తనాలను దిగుమతి చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశంలో ఇంగువ సాగు ప్రారంభించేందుకు గత 30 ఏళ్లలో చేసిన తొలి ప్రయత్నం ఇదేనని స్పష్టం చేసింది. సీఈహెచ్ఏబీ, రిబ్లింగ్, లాహాల్, స్పిటి ప్రాంతాల్లో ఇంగువ మొక్కలను పెంచినట్లు పేర్కొంది.
ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్(ఎన్బీపీజీఆర్) ద్వారా ఇరాన్ నుంచి 2018 అక్టోబర్లో ఈ విత్తనాలను దిగుమతి చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశంలో ఇంగువ సాగు ప్రారంభించేందుకు గత 30 ఏళ్లలో చేసిన తొలి ప్రయత్నం ఇదేనని స్పష్టం చేసింది. సీఈహెచ్ఏబీ, రిబ్లింగ్, లాహాల్, స్పిటి ప్రాంతాల్లో ఇంగువ మొక్కలను పెంచినట్లు పేర్కొంది.