ప్రభుత్వం పేదలకు వైద్యం అందించేందుకు వేల కోట్ల రూపాయల ధనం ఖర్చు చేస్తుందన్న మంత్రి విడదల రజిని.. ప్రజాప్రతినిధులు ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకోవటం వారి వ్యక్తిగత విషయమన్నారు. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు హ్యాండిలింగ్ జరిగిన పొరపాటుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందన్న రజని.. దీన్ని పెద్దదిగా చేయటం సరికాదన్నారు .
ప్రభుత్వం పేదలకు వైద్యం అందించేందుకు వేల కోట్ల రూపాయల ధనం ఖర్చు చేస్తుందన్న మంత్రి విడదల రజిని.. ప్రజాప్రతినిధులు ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకోవటం వారి వ్యక్తిగత విషయమన్నారు. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు హ్యాండిలింగ్ జరిగిన పొరపాటుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందన్న రజని.. దీన్ని పెద్దదిగా చేయటం సరికాదన్నారు .