తాజాగా కరీంనగర్లో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. మానకొండూరులో కారు చెట్టును ఢీ కొట్టినది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అదేవిధంగా ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాచక చర్యలు అందించారు. మృతి చెందిన వారందరూ కరీంనగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. వీరు కారులో ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. కేసు నమోదు చేసుకున్న మానకొండూరు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు.
తాజాగా కరీంనగర్లో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. మానకొండూరులో కారు చెట్టును ఢీ కొట్టినది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అదేవిధంగా ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాచక చర్యలు అందించారు. మృతి చెందిన వారందరూ కరీంనగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. వీరు కారులో ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. కేసు నమోదు చేసుకున్న మానకొండూరు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు.