బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యతో పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డికి సీఎం జగన్ రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ తరపున అవకాశం ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత కాగా.. నిరంజన్ రెడ్డి తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది. ఉన్న నాలుగు సీట్లలో రెండు తెలంగాణ వారికి ఇవ్వడం పార్టీలోనూ చర్చనీయాంశం అవుతోంది. అయితే.. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకున్నాకనే ఈ పదవుల పంపకం జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యతో పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డికి సీఎం జగన్ రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ తరపున అవకాశం ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత కాగా.. నిరంజన్ రెడ్డి తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది. ఉన్న నాలుగు సీట్లలో రెండు తెలంగాణ వారికి ఇవ్వడం పార్టీలోనూ చర్చనీయాంశం అవుతోంది. అయితే.. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకున్నాకనే ఈ పదవుల పంపకం జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.