చంద్రబాబు పై రాళ్ల దాడి ఘటనపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోపోవడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్ల రామయ్య నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం గవర్నర్ కలవనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈనెల 4వ తేదీ రాత్రి పట్టణంలో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో రాయి తగిలి బాబు సీఎస్వో గాయాలయ్యాయి . చంద్రబాబు త్రుటిలో దాడి నుంచి తప్పించుకోగలిగారు.
చంద్రబాబు పై రాళ్ల దాడి ఘటనపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోపోవడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్ల రామయ్య నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం గవర్నర్ కలవనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈనెల 4వ తేదీ రాత్రి పట్టణంలో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో రాయి తగిలి బాబు సీఎస్వో గాయాలయ్యాయి . చంద్రబాబు త్రుటిలో దాడి నుంచి తప్పించుకోగలిగారు.