ప్రత్యేకించి అటవీ ప్రాంతంలో మైనింగ్ చేసే సంస్థల సహకారంతో ఎకో పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతంలోనూ ఎకో పార్కు నిర్మాణం చేపట్టాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలోని జూ పార్కుల నిర్వహణ కోసం డైరెక్టర్ , క్యూరెటర్ వంటి కీలక పోస్టుల భర్తీ చేపట్టాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విశాఖ, తిరుపతి జంతు ప్రదర్శనశాలల్లో కొత్త జంతువులనూ తీసుకురానున్నారు.
ప్రత్యేకించి అటవీ ప్రాంతంలో మైనింగ్ చేసే సంస్థల సహకారంతో ఎకో పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతంలోనూ ఎకో పార్కు నిర్మాణం చేపట్టాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలోని జూ పార్కుల నిర్వహణ కోసం డైరెక్టర్ , క్యూరెటర్ వంటి కీలక పోస్టుల భర్తీ చేపట్టాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విశాఖ, తిరుపతి జంతు ప్రదర్శనశాలల్లో కొత్త జంతువులనూ తీసుకురానున్నారు.