ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆచార్య ఫీవర్ కొనసాగుతోంది.. మెగా ఫ్యామిలి నుంచి ఇద్దరు హీరోలు కలిసి ఒకే స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ సినిమా ఆచార్య. ఈ సినిమాలో దేవాలయ శాఖలో అన్యాయాలను ఎదురించే విప్లకారుల పాత్రలో తండ్రీకొడుకులు నటించారు.కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి ఏప్రిల్ 29 న సినిమాను ప్రెక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్  సిద్ధంగా వుంది.ఒకే ఫ్రేమ్ లో తండ్రి కొడుకులు కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది..


చిరు సరసన కాజల్ నటించగా, చరణ్ సరసన బ్యూటీఫుల్ పూజాహెగ్డే నటించింది.. మాస్, యాక్షన్,రోమాన్స్ జొనర్ లో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే..కొరటాల శివ దర్షకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి అందరి తెలిసిందే..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.లాహె లాహె సాంగ్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా విడుదల అవ్వడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండటం తో సినిమా ప్రమోషన్స్ లో మరింత జోరును పెంచారు.. ప్రెస్ మీట్ ను నిర్వహించి సినిమాలోని కీలక సన్నీవేశాల గురించి అభిమానులతో పంచుకున్నారు.


ఇప్పుడు సినిమాను జనాలకు దగ్గర అయ్యెందుకు మేకర్స్ మరో అప్డేట్ ను విడుదల చేశారు.ఈ మేరకు  లోని మోస్ట్ రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కిన  నీలాంబరి సాంగ్ ను తాజాగా నీలంబరి ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ య్యూటూబ్ లో దూసుకుపోతోంది..కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి..మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఒకరోజు ఆగాల్సిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: