టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్, హాలీవుడ్‌ స్టార్స్‌తో జతకట్టేస్తున్న నటి కృతిశెట్టి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ...తీరిక లేకుండా బిజీగా మారింది కృతి శెట్టి.ఇక  ఈమె నటించిన ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మంగళరు భామ ఈమె.ఆమె నటించిన ఉప్పెన ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అపోయేంది మన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.ఆ చిత్రంతో ఈమె దశ మారిపోయింది. ఇక  ఆ తరువాత టాలీవుడ్ నటి కృతిశెట్టి  తెలుగులో శ్యాంసింగరాయ్‌, బంగార్రాజు వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించి మరింత పాపులర్‌ అయ్యింది అన్న సంగతి అందరికీ తెలుసు. 

తెలుగులో నటిస్తూనే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నటి కృతిశెట్టి . అయితే తెలుగు, తమిళ భాషల్లో రపొందిన ది వారియర్‌ చిత్రంలో నటుడు రామ్‌కు జంటగా నటింంది టాలీవుడ్  నటి కృతిశెట్టి .ఇక తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కింన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, అందులో నటుడు శింబు పాడిన బుల్లెట్‌ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది.ఇక  అందులో నటించిన కృతిశెట్టికి తమిళంలోనూ క్రేజ్‌ తెచ్చి పెట్టింది.అయితే  దీంతో ఇక్కడ వెంట వెంటనే నటుడు సర్య, నాగచైతన్యతో రొమాన్స్‌ చేసే అవకాశాలను దక్కించుకుంది టాలీవుడ్ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి  .

కాగా  బాలా దర్శకత్వంలో సర్య నటిస్తున్న వణంగాన్‌ చిత్రంలోన, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలోనూ నటిస్తోంది.ఇదిలావుంటే ఇక  ఈ అమ్మడు తన సోషల్ మీడియా వేదికగా  అభిమానులతో ముచ్చటింంది. ఇక వారు అడిగిన ప్రశ్నలకు చకచకా బదులిచ్చింది. అయితే అలా ఒక అభిమాని నటుడు అజిత్, విజయ్‌ల గురించి ఒక మాటలో చెప్పాలని అడగ్గా అజిత్‌ జెన్యూన్‌ పర్శన్‌ అని విన్నానని, అదేవిధంగా నటుడు విజయ్‌ ఇన్స్‌పైరింగ్‌ సపర్‌స్టార్‌ అని పేర్కొంది.  మహేష్‌ గురించి తెలుపుతూ.. ఆయన రియల్‌గాను, రీల్‌లోనూ సూపర్‌స్టార్‌ అని చెప్పింది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి: