నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా నటించిన వీర సింహారెడ్డి ఈ సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే  తేడాది అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలయ్య చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఒంగోలులో చాలా ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం.

ఇక ఈవెంట్ కి వచ్చిన నందమూరి అభిమానులు మొదటి నుండి చివరి వరకు జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని గురించి ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఈ ఈవెంట్లో బాలయ్య వేసుకున్న డ్రెస్ మరియు ఆయన ధరించిన వాచి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ముఖ్యంగా అక్కడికి వచ్చిన అభిమానులు మరియు అందరూ బాలయ్య వేసుకున్న వాచినే చూస్తూ ఉండిపోయారు. బాలయ్య ధరించిన ఈ వాచి అందరినీ ఆకట్టుకుంది.

అయితే బాలయ్య పెట్టుకున్న ఈ వాచ్ ని 1847 పారిస్ లో విడుదల చేయడం జరిగింది.అయితే ఈ వాచ్ అంటే నందమూరి బాలకృష్ణ కి చాలా ఇష్టమట. ఈ వాచ్ బాలయ్యకి చాలా స్పెషల్ అని తెలుస్తుంది. అందుకే చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే నందమూరి బాలకృష్ణ పెట్టుకుంటాడట. అంతేకాదు ఏదైనా స్పెషల్ ఉంటే మాత్రమే ఆ వాచ్ ని బాలయ్య పెట్టుకుంటాడట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య కూతురు బ్రహ్మణీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తన కూతురు గిఫ్ట్ గా ఇవ్వడంతో వీర సింహారెడ్డి సినిమా  ఈవెంట్లో బాలయ్య ఈ వాచ్ ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇక నందమూరి బాలకృష్ణ పెట్టుకున్న ఆవాజ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు నందమూరి అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: