

అంతే కాకుండా ఇద్దరు చేయి పట్టుకొని మరి నడుస్తూ ఉన్నటువంటి ఫోటోలు చిత్ర బృందం షేర్ చేసింది.. ఇదేదో గుడిలో పూజ తర్వాత తీసిన ఫోటో అన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోతో పాటు సినీ ప్రేక్షకులందరికీ చిత్ర బృందం శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగపతిబాబు, గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఈ పోస్టర్లు అందరిని ఆకట్టుకుంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సామాజిక సందేశం కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు సమాచారం. కథ కు తగ్గ నటీనటులు సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండడం జరుగుతోంది. సచిన్ కేదార్ ,నాజర్, అలీ ,రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్ ,సప్తగిరి తదితరులు ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటో వైరల్ గా మారుతోంది.