
ఇక నిన్నటి రోజున రాత్రి ముంబై నగరంలో జరిగిన ఒక ఈవెంట్ లో స్పైసీ పింక్ అండ్ సింపుల్ ని ధరించి హాట్ నెస్ తో కుర్రకారులకు మదులు పోగొట్టే అందాల ప్రదర్శనతో ఆకట్టుకోవడం జరిగింది. అయితే ఈ దుస్తులలో ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయడంతో పలు రకాల ట్రోలింగ్ కూడా గురవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలలో ఈ అమ్మడు లుక్స్ నెటిజన్లకు నచ్చలేదనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో 58 మిలియన్ల ఫాలోవర్స్ పైగా ఈ అమ్మడికి ఉన్నారు.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా భారీ ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇలా విలాసవంతమైన లైఫ్ తో చాలా తరచూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. పింకు కలర్ గౌన్లు లో గ్రాజియా మిలినియర్ అవార్డులో దిశా పటాని హాజరై ప్రత్యేకమైన ఆకర్షణీయంగా నిలుస్తోంది.ముఖ్యంగా తన థైస్ లుక్స్ తో పాటు తన ఎద అందాలను నడుము అందాలను చూపిస్తూ కుర్రకారుల మతి పోగోడుతోంది.రోజు రోజుకి దిశ పటాని అందంతో చంపేస్తోంది అంటూ పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు వీడియో వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి