
యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా డిసెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా విడుదల అయిన కేవలం నాలుగు రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్ లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.
కబీర్ సింగ్ : షాహిద్ కపూర్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 375 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ది కాశ్మీరీ ఫైల్స్ : సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 340 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
డి కేరళ స్టోరీ : సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఓఎంజి 2: సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.