335 సంవత్సరాల పాటుగా భారతీయులను పరిపాలించారు. వీరి పాలనలో భారతీయులను మనుషులుగా కూడా చూడకపోవడం అత్యంత విచారించదగ్గ విషయంగా చెప్పవచ్చు. మన దేశం ఒకప్పుడు రాజుల పాలనలో ఉండేది కాబట్టి. అనేక రాజ్యాలుగా విడిపోయి ఉండేది. వీరు సంబంధిత రాజ్య పాలకుల అనుమతిని తీసుకుని కేవలం వ్యాపారం చేసుకోవడానికని వచ్చి...కొన్ని పరిశ్రమలను నెలకొల్పి వ్యాపారాన్ని చేసుకుంటూ.. ఒక్కో రాజ్యాన్ని లోబరుచుకుంటూ వచ్చారు. ఇదే వీరు చేసిన మొట్ట మొదటి మోసం. దీనికి వీరు పెట్టిన పేరు 'విభజించు - పాలించు'. ఒక రాజ్యానికి చెందిన రాజును ఇతర రాజ్యంపైకి యుద్దానికి వెళ్లేలా ఉసిగొల్పడం వారికి సపోర్టుగా ఉండి ఆ రాజ్యాన్ని ఈ రాజ్యంలో కలుపుకోవడం. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని సైతం బ్రిటిష్ వారు స్వాధీన పరుచుకోవడం.
335 సంవత్సరాల పాటుగా భారతీయులను పరిపాలించారు. వీరి పాలనలో భారతీయులను మనుషులుగా కూడా చూడకపోవడం అత్యంత విచారించదగ్గ విషయంగా చెప్పవచ్చు. మన దేశం ఒకప్పుడు రాజుల పాలనలో ఉండేది కాబట్టి. అనేక రాజ్యాలుగా విడిపోయి ఉండేది. వీరు సంబంధిత రాజ్య పాలకుల అనుమతిని తీసుకుని కేవలం వ్యాపారం చేసుకోవడానికని వచ్చి...కొన్ని పరిశ్రమలను నెలకొల్పి వ్యాపారాన్ని చేసుకుంటూ.. ఒక్కో రాజ్యాన్ని లోబరుచుకుంటూ వచ్చారు. ఇదే వీరు చేసిన మొట్ట మొదటి మోసం. దీనికి వీరు పెట్టిన పేరు 'విభజించు - పాలించు'. ఒక రాజ్యానికి చెందిన రాజును ఇతర రాజ్యంపైకి యుద్దానికి వెళ్లేలా ఉసిగొల్పడం వారికి సపోర్టుగా ఉండి ఆ రాజ్యాన్ని ఈ రాజ్యంలో కలుపుకోవడం. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని సైతం బ్రిటిష్ వారు స్వాధీన పరుచుకోవడం.