అయితే వీరిద్దరూ ఏ విషయం మీద చర్చించుకున్నారు అనేది వారిద్దరికి తప్పించి మరెవ్వరికీ తెలియదు. కానీ ఆ సమావేశం గురించి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుని ఏదేదో మాట్లాడారు. అయితే దివంగత నేత స్వర్గీయ నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మి పార్వతి మాత్రం ఈ సమావేశంలో ఏమి జరిగిందో తెలియకపోయినా కొందరేమో సినిమా గురించి అని, మరికొందరేమో బీజేపీ రాజకీయ స్వార్ధం కోసం అని అంటున్నారు. అంతే కాకుండా ఈమె ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తన తాత స్థాపించిన టీడీపీ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని... నాయకులకు లీడర్ గా ఉండి దిశానిర్దేశం చేయాలని ఆమె ఆకాక్షించారు.
అయితే వీరిద్దరూ ఏ విషయం మీద చర్చించుకున్నారు అనేది వారిద్దరికి తప్పించి మరెవ్వరికీ తెలియదు. కానీ ఆ సమావేశం గురించి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుని ఏదేదో మాట్లాడారు. అయితే దివంగత నేత స్వర్గీయ నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మి పార్వతి మాత్రం ఈ సమావేశంలో ఏమి జరిగిందో తెలియకపోయినా కొందరేమో సినిమా గురించి అని, మరికొందరేమో బీజేపీ రాజకీయ స్వార్ధం కోసం అని అంటున్నారు. అంతే కాకుండా ఈమె ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తన తాత స్థాపించిన టీడీపీ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని... నాయకులకు లీడర్ గా ఉండి దిశానిర్దేశం చేయాలని ఆమె ఆకాక్షించారు.