దేశ వ్యాప్తంగా వినపడుతున్న ఒకే ఒక్క మాట కరోనా.. ఎక్కడో పుట్టి భారత దేశానికి  వచ్చి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది.. అందుకే మహమ్మారిని ఎదుర్కోవాలని ఏకం కావాలని అందరూ సూచించారు..అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అయితే ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సూచించారు.. కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..

 

 

 

 


తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. ఇకపోతే కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో  పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. 

 

 


అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ఈ మేరకు ప్రజలను కరోనా పై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. 

 

 

 


చిత్తూరు జిల్లాలోని వెంటేశ్వర కాలనీలో నివాసముంటున్న ప్రజలకు వాలంటీర్లు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు..కాలనీలోని 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను, కూరగాయలను అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి కష్టాలను కొంతవరకైనా తీర్చేందుకు గాను సొంత డబ్బులతో 22 మంది వాలంటీర్లు సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు..పేద ప్రజల ఆకలిని తీర్చడానికి దాతలు మరియు సేవా సంస్థలు ముందుకు రావాలని కోరారు.  కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: