రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గుర్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలి.ఖాళీల బ్యాక్లాగ్లను త్వరితగతిన భర్తీ చేసి, పెండింగ్లో ఉన్న నియామక ప్రక్రియలో అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) వారికి 5శాతం రిజర్వేషన్ ఇవ్వాలి.14 పాయింట్ల ఒప్పందం ప్రకారం.. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న 1,252 మంది ఉద్యోగులకు రెగ్యులర్ పే స్కేల్ ఆధారంగా వేతనాలివ్వాలి అని వారి డిమాండ్.
రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గుర్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలి.ఖాళీల బ్యాక్లాగ్లను త్వరితగతిన భర్తీ చేసి, పెండింగ్లో ఉన్న నియామక ప్రక్రియలో అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) వారికి 5శాతం రిజర్వేషన్ ఇవ్వాలి.14 పాయింట్ల ఒప్పందం ప్రకారం.. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న 1,252 మంది ఉద్యోగులకు రెగ్యులర్ పే స్కేల్ ఆధారంగా వేతనాలివ్వాలి అని వారి డిమాండ్.