అంతే కాగా తమను కలిసేందుకు వీలు పడదని ఎందుకంటే ఆఫీస్ మూసివేశామని ఆమె పేర్కొన్నారు. ఎవరు కూడా అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత రాసుకొచ్చారు. క్వారెంటైన్ రోజులు ముగిసిన తరువాత మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేసేందుకు రీ షెడ్యూల్ చేస్తామని ట్విట్టర్ లో ఆమె తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా విద్యాసంస్థలు కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.
అంతే కాగా తమను కలిసేందుకు వీలు పడదని ఎందుకంటే ఆఫీస్ మూసివేశామని ఆమె పేర్కొన్నారు. ఎవరు కూడా అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత రాసుకొచ్చారు. క్వారెంటైన్ రోజులు ముగిసిన తరువాత మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేసేందుకు రీ షెడ్యూల్ చేస్తామని ట్విట్టర్ లో ఆమె తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా విద్యాసంస్థలు కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.