లాక్ డౌన్ ని పెంచడం తో ఇప్పుడు వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి ఎక్కువగా కష్టపడుతున్నారు. ఏవాహన౦ దొరికితే దానిలో సొంత ఊర్లకు వెళ్ళడానికి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు అనే చెప్పాలి. తాజాగా ముంబై లోని బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద భారీగా వలస కార్మికులు చేరారు. 

 

తమ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేయడం విశేషం. వారిని పోలీసులు అడ్డుకుని వెళ్ళిపోవాలని అనుమతి లేదని చెప్తున్నారు. అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని చెప్పినా సరే వలస కార్మికులు వెళ్ళడం లేదు. దీనితో రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపు లాట జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: