ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 16 మృత దేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఎక్కువ మంది పసివాళ్లు, మహిళలు ఉన్నారు. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 45 మంది వరకూ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. లోయలోపడిన బస్సు.. పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 16 మృత దేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఎక్కువ మంది పసివాళ్లు, మహిళలు ఉన్నారు. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 45 మంది వరకూ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. లోయలోపడిన బస్సు.. పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు.