శ్రీకాకుళం జిల్లాకు పాదయాత్రగా వచ్చే రైతాంగానికి వెన్నంటి ఉంటామని కూన రవి కుమార్ తెలిపారు. 3 రాజధాని కోసం మూడేళ్లుగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రూపాయలైనా ఖర్చు పెట్టారా అని కూన రవి కుమార్ ప్రశ్నించారు. స్పీకర్ తమ్మినేని తో పాటు జిల్లా మంత్రులు జోకర్ల మాదిరిగా మాట్లాడుతున్నారని కూన రవి కుమార్ విమర్శించారు. ఇద్దరు మంత్రులు మూడేళ్లలో జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా అని కూన రవి కుమార్ ప్రశ్నించారు. శ్రీకాకుళం నడిబొడ్డులో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు కబ్జా చేశారని కూన రవి కుమార్ ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లాకు పాదయాత్రగా వచ్చే రైతాంగానికి వెన్నంటి ఉంటామని కూన రవి కుమార్ తెలిపారు. 3 రాజధాని కోసం మూడేళ్లుగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రూపాయలైనా ఖర్చు పెట్టారా అని కూన రవి కుమార్ ప్రశ్నించారు. స్పీకర్ తమ్మినేని తో పాటు జిల్లా మంత్రులు జోకర్ల మాదిరిగా మాట్లాడుతున్నారని కూన రవి కుమార్ విమర్శించారు. ఇద్దరు మంత్రులు మూడేళ్లలో జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా అని కూన రవి కుమార్ ప్రశ్నించారు. శ్రీకాకుళం నడిబొడ్డులో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు కబ్జా చేశారని కూన రవి కుమార్ ఆరోపించారు.