ఈ కార్యక్రమానికి అతిధులుగా మహారాష్ట్రకు చెందిన శంభునాధ్ తుండియా, రాష్ట్ర సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వింత పోకడ కనిపిస్తుందని... చాక్లెట్ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. జగన్ ది మోసపూరిత వ్యాపార దృక్పథమని... ప్రజల సొమ్మును ప్రజలకే పంచిపెడుతూ సంక్షేమం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పోలీసు వ్యవస్థను ఇంతలా దిగజార్చిన ఘనత జగన్ దేనని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు..
ఈ కార్యక్రమానికి అతిధులుగా మహారాష్ట్రకు చెందిన శంభునాధ్ తుండియా, రాష్ట్ర సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వింత పోకడ కనిపిస్తుందని... చాక్లెట్ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. జగన్ ది మోసపూరిత వ్యాపార దృక్పథమని... ప్రజల సొమ్మును ప్రజలకే పంచిపెడుతూ సంక్షేమం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పోలీసు వ్యవస్థను ఇంతలా దిగజార్చిన ఘనత జగన్ దేనని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు..