దేశీ ఆవుల పెంపకం ద్వారా వ్యాపారం చేస్తే పెద్ద ఎత్తున లాభం పొందవచ్చు. ఇది మాత్రమే కాదు. వీటి ద్వారా వ్యాపారం చేయడం పర్యావరణం మరియు సమాజంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్య దృక్కోణం నుండి ఈ వ్యాపారం చాలా మంచిది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కామధేను పీఠ్ ఇప్పుడు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలలలో గో శాలలు ఏర్పాటు చేయనుంది.. బీటెక్ , పీజీ స్టూడెంట్స్ కు పూర్తి అవగాహన కూడా వస్తుందని సర్కార్ భావిస్తుంది..